ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

84பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
మనూర్ మండలంలోని అతిమ్యాల్ గ్రామానికి చెందిన టి. అరుణకు, కల్హేర్ మండలంలోని మార్డి గ్రామానికి చెందిన అజయ్ కుమార్ లకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మంగళవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్ది అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది అన్నారు.

தொடர்புடைய செய்தி