బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

256பார்த்தது
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
నారాయణఖేడ్ మండలం సీతారాం తండా గ్రామ పంచాయతీకి చెందిన కిసాన్ నాయక్ భార్య మరణించిన విషయం తెలుసుకోని వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిచడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. వారి వెంట నారాయణఖేడ్ జడ్పీటీసీ లక్ష్మీ బాయి రవీందర్ నాయక్, సర్పంచ్ రాజు, దేవశోత్ శంకర్, జేసింగ్ తండా పెద్దలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி