లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ

57பார்த்தது
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ
రాజీమార్గంతోనే పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని ఎస్ఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన పెండింగ్ కేసులను రాజీ కోసం ఈ నెల 20వ తారీకు నుండి 28వ తారీకు వరకు స్థానిక పోలీస్ స్టేషన్ లేదా ఖేఢ్ కోర్టులో హాజరైతే కేసు కొట్టేయడం జరుగుతుందని ఎస్ఐ అన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మండలం పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி