కార్గో ద్వారా రాఖీల చేరవేత

76பார்த்தது
కార్గో ద్వారా రాఖీల చేరవేత
ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్గో సేవల ద్వారా రాఖీ పండుగ సందర్బంగా కోరుకున్న చోటకు రాఖీలను(గొండలు) ఆర్టీసీ బస్సులలో చేరవేయడం జరుగుతుందని మార్కెటింగ్ ఎక్స్క్యూటివ్ మారుతి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో గల కార్గో మరియు పార్సిల్ కేంద్రం నుండి వినియోగదారులు పంపించాలనుకున్న రాఖీలను స్వీకరించారు. కార్గో ద్వారా అన్నదమ్ముళ్లకు భద్రంగా రాఖీలను పంపించుకోవచ్చు అని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி