రైతన్నల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ధర్నా

424பார்த்தது
రైతన్నల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ధర్నా
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో టిపిసిసి ఆదేశాల మేరకు పిసిసి సభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రైతన్నల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున నారాయణాఖెడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుబంధ సంఘాలు రైతులు పాల్గొనీ విజవంతం చేయాల్సిందిగ మనవి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி