మట్టి ప్రతిమలు.. పర్యావరణ హితం

70பார்த்தது
మట్టి ప్రతిమలు.. పర్యావరణ హితం
వినాయక చవితి పండుగ దృష్ట్యా నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం పర్యావరణ గణపతులను స్థానికులకు మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మూడ శ్రీనివాస్, కమిషనర్ జగ్జీవన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ఉపయోగించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி