పూర్తి వివరాలు తెలుసుకున్నాకే భూములు కొనండి

50பார்த்தது
పూర్తి వివరాలు తెలుసుకున్నాకే భూములు కొనండి
పూర్తి వివరాలు, విచారణ చేయకుండా భూములు కొని సమస్యలను కొనితెచ్చుకోవద్దని సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ. ఎక్కడో గుట్టల మీద ఉన్న, పనికిరాని, ప్రాజెక్టులో, చెరువులలో మునిగినా భూములను కొందరు అమ్ముతున్నారని, రెవెన్యూ కార్యాలయంలో, ధరణిలో పూర్తిగా చెక్ చేసుకున్నాకే భూములను కొనాలి అన్నారు. పట్టాదారులు లేకుండా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు.

தொடர்புடைய செய்தி