ఏఐఎస్ఎఫ్ నారాయణఖేడ్ మండల నూతన కమిటీ ఎన్నిక

56பார்த்தது
ఏఐఎస్ఎఫ్ నారాయణఖేడ్ మండల నూతన కమిటీ ఎన్నిక
అఖిలభాత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నారాయణఖేడ్ మండల నూతన కమిటీ గురువారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దత్తు రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా నిఖిల్ మండల అధ్యక్షుడిగా రోహిత్ పలువురిని ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ. భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி