పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి చెక్కులు

81பார்த்தது
పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి చెక్కులు
మెదక్ జిల్లా కేంద్రంలోని ద్వారక గార్డెన్ లో శుక్రవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி