కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: సిఐటియు

77பார்த்தது
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: సిఐటియు
పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. తక్కువ మండలం బోర్పట్ల పల్లి ఏపీటోరియ పరిశ్రమ కార్మికుల సమ్మెకు గురువారం మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కార్మికులు మూడు రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం పట్టించుకోకపోవడం సరికాదని చెప్పారు. కార్మికులకు సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி