ఉత్తమ్ కమిటీని ఉపసంహరించుకోవాలి

59பார்த்தது
ఉత్తమ్ కమిటీని ఉపసంహరించుకోవాలి
ఎమ్మార్పీఎస్ వర్గీకరణకు వేసిన ఉత్తమ్ కమిటీని ఉపసంహరించుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. జోగిపేటలో శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మాలలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి బుద్ది చెప్తామన్నారు. సమావేశంలో దీనబాందవ్, మ్యాతరి కరుణాకర్, మండల ఉపాధ్యక్షులు పరిపూర్ణం, మండల ముఖ్య సలహాదారులు బహుజన ప్రసాద్, సటికే రాజు, దాసరి దుర్గయ్య, పెండ గోపాల్, చెట్టయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி