జాతీయ ఇన్ స్పైర్ కు ఇద్దరు విద్యార్థులు

73பார்த்தது
జాతీయ ఇన్ స్పైర్ కు ఇద్దరు విద్యార్థులు
ఢిల్లీలోని ప్రగతి భవన్ లో ఈనెల 17వ తేదీ నుంచి 20 వరకు జరిగే జాతీయస్థాయి ఇన్ స్పైర్ కార్యక్రమానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు వెళ్లినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆందోలు కన్ సాన్ పల్లి, కోహిర్ మండలం కవేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఇన్ స్పైర్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

தொடர்புடைய செய்தி