సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్ మండలం రెజింతల్ గ్రామ శివారులో వెలిసిన సిద్ధి వినాయక దేవాలయంలో శ్రావణమాసం మొదటి మంగళ వారం పవిత్ర జలాలతో స్వామి వారిని అభిషేకించి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.