సింగూరు ఇన్ ఫ్లో 1,887 క్యూసెక్కులు

76பார்த்தது
సింగూరు ఇన్ ఫ్లో 1,887 క్యూసెక్కులు
పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో 1,887 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతుందని ఏఈ మహిపాల్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా 29.468 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. 3,612 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి చేరినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி