జిల్లాలోని సభ్యత్వం నమోదు అగ్రస్థానంలో నిలపాలి: మాజీ ఎంపీ

79பார்த்தது
జిల్లాలోని సభ్యత్వం నమోదు అగ్రస్థానంలో నిలపాలి: మాజీ ఎంపీ
సభ్యత్వ నమోదులో ఆందోలు నియోజకవర్గాన్ని జిల్లాలోని అగ్రస్థానంలో నిలపాలని మాజీ ఎంపీ బీ బీ పాటిల్ అన్నారు. జోగిపేట పట్టణంలో ఆదివారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వాన్ని చేయించాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி