జాతీయ స్థాయి ఇన్ స్పైర్ లో కన్ సాన్ పల్లి విద్యార్థి

81பார்த்தது
జాతీయ స్థాయి ఇన్ స్పైర్ లో కన్ సాన్ పల్లి విద్యార్థి
ఢిల్లీ ప్రగతి మైదానం నందు జరుగుతున్న ఇన్ స్పైర్ జాతీయ స్థాయి పోటీలు ఆందోలు మండలం కంసాన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి స్రవంతి మంగళవారం తన నమూనాను ప్రదర్శించారు. పాఠశాల గదులను శుభ్రం చేసే యంత్రం నమూనాను ప్రదర్శించినట్లు గైడ్ ఉపాధ్యాయులు సిద్ధిష్ తెలిపారు. ఈనెల 19వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி