సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో బుధవారం ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించి సరైన పత్రాలు లేని వారికి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు చాలన్లను విధించారు.