రాగి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రం

66பார்த்தது
రాగి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రం
మునిపల్లి మండలం పెద్ద గోపులారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అనురాధ రాగి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని శనివారం గీశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా రాగి ఆకుపై ఆయన చిత్రాన్ని గీసి నివాళి అర్పించినట్లు ఆమె చెప్పారు. రాగి ఆకుపై చిత్రాన్ని గీసిన ఉపాధ్యాయురాలు అనురాధను మండల విద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు.

தொடர்புடைய செய்தி