ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే సమర్పించాలి

71பார்த்தது
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే సమర్పించాలి
పంచాయతీలోని ఓటర్ల జాబితాపై అభ్యంతరాల గుంటే సమర్పించాలని ఆర్డీవో పాండు అన్నారు. జోగిపేటలోని ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 26వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி