చౌటకూర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

50பார்த்தது
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో శ్రావణ మాసం సోమవారం కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విఠలేశ్వర దేవాలయం నుంచి కాశీ విశ్వేశ్వర దేవాలయం వరకు కృష్ణుడిని పల్లకిలో శోభాయాత్రను నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషత్, బజ్ రంగ్ దళ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி