సింగూరుకు పెరిగిన వరద ఉధృతి

65பார்த்தது
సింగూరుకు పెరిగిన వరద ఉధృతి
భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సింగూరుకు మంగళవారం సాయంత్రం వరద ఉధృతి పెరిగిందని అధికారి మహిపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలకు 33920 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు పెరిగిందని చెప్పారు. మంజీరా పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி