ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందించిన జిల్లా కలెక్టర్

556பார்த்தது
ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందించిన జిల్లా కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలను ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సురేష్ మోహన్, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులను, ఐఎస్ఓ ప్రశంసపత్రాలను అందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி