వీరభద్రేశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు

57பார்த்தது
వీరభద్రేశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లో కొలువుదీరిన శ్రీభద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడికి ఆషాఢమాసం ముగింపు, అమావాస్య సందర్భంగా ఆదివారం అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు క్యూ లైన్ లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி