సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడతాం: మంత్రి

83பார்த்தது
పరిశ్రమలు ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమ రెండు శాతం నిధులను సీఎస్ఆర్ కింద ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி