సింగితంలో స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమం

77பார்த்தது
సింగితంలో స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమం
అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమంలో మండల అధికారులు ఎంపిడిఓ, ఎంపీఓ అంజలీ దేవి పాల్గొన్నారు. వారితో పాటు రాయికోడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్, పంచాయతీ సెక్రటరీ అనిల్, టెక్నికల్ అసిస్టెంట్ పవన్ కుమార్, శీను, పెంటయ్య, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி