మంత్రి చేతుల మీదుగా సిద్దా రెడ్డికి అవార్డు

84பார்த்தது
మంత్రి చేతుల మీదుగా సిద్దా రెడ్డికి అవార్డు
పుల్కల్ మండలం కోర్పోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు సిద్ధారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా నియోజకవర్గం జోగిపేటలో శుక్రవారం అందుకున్నారు. సిద్ధారెడ్డి మాట్లాడుతూ తనకు అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. సైన్స్ ఫెయిర్ లో గణిత నమూనాలు తయారు చేసి జాతీయ స్థాయికి వెళ్లినట్లు చెప్పారు

தொடர்புடைய செய்தி