మంజీరా నది బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారి రాకపోకలు నిలిచిపోయాయి

79பார்த்தது
మంజీరా నది బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారి రాకపోకలు నిలిచిపోయాయి
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల పరిధిలో ప్రయాణిస్తున్న అంతర్రాష్ట్ర రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. అల్లాదుర్గం మండల మెటల్ కుంట మధ్య 161 రహదారిని ముంబై హైవేతో కలుపుతూ అంతర్రాష్ట్ర రహదారి ఉన్నది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం జహీరాబాద్, రాయికోడ్ పరిధి నుంచి నిజామాబాద్, నారాయణఖేడ్ బస్ సర్వీస్ లను నిలిపివేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி