నూతన మండలాధ్యక్షుడి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం

78பார்த்தது
నూతన మండలాధ్యక్షుడి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం, రాయికోడ్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కోడూరి నగేష్ భారతీయ జనతా పార్టీ రాయికోడ్ మండలాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కోడూరి నగేష్ మాట్లాడుతూ ఒక సామాన్య బీజేపీ కార్యకర్తగా ఉన్న నన్ను మండలాధ్యక్షుడిగా ఎంపిక చేసిన జిల్లా అధ్యకురాలు గోదావరి అంజి రెడ్డి, తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி