నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి

61பார்த்தது
నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి
నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు హరీష్ కుమార్ కోరారు. గురువారం పుల్కల్ లో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని, 58 ఏళ్ళు నిండిన నాయి బ్రాహ్మణులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி