సింగూరులో 21. 748 టీఎంసీ నీరు

72பார்த்தது
సింగూరులో 21. 748 టీఎంసీ నీరు
పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతుంది. బుధవారం ఉదయం 6 గంటల వరకు 21. 748 టీఎంసీల నీరు చేరినట్లు సంబంధిత అధికారి మహిపాల్ రెడ్డి తెలిపారు. 38, 539 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు నమోదైనట్లు చెప్పారు. వరద నీరు ఇలాగే కొనసాగితే మరో నాలుగు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండె అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మంజీర లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు

தொடர்புடைய செய்தி