తెలంగాణలో గ్రూప్-1 మెయిన్ పరీక్షల హాల్టికెట్లు రేపట్నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు tspsc.gov.in వెబ్సైట్లో తమ వివరాలు ఎంటర్ చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. మెయిన్స్కు మొత్తం 31,382 మంది అర్హత సాధించారు. ఇందులో జనరల్ ఇంగ్లీష్ సహా మొత్తం 7 పేపర్లు ఉన్నాయి. ఈనెల 21 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయి.