మృతదేహాన్ని ఎత్తుకొని గోదావరి నది దాటిన బంధువులు

72பார்த்தது
ఏపీలో వరదలతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో లంక గ్రామాల ప్రజలకు గోదావరి వరదలతో కష్టాలు తప్పలేదు. స్మశానవాటికకు వెళ్లడానికి రహదారి లేక మృతదేహాన్ని ఎత్తుకొని మృతుని బంధువులు గోదావరి నది పాయ దాటారు. ఈ వరదలతో అంతిమయాత్ర కూడా అతికష్టంగా మారింది.

தொடர்புடைய செய்தி