మోదీ ప‌రీక్షా పే చ‌ర్చకు రిజిస్ట్రేష‌న్లు ఓపెన్‌.. న‌మోదు చేసుకోండిలా

66பார்த்தது
మోదీ ప‌రీక్షా పే చ‌ర్చకు రిజిస్ట్రేష‌న్లు ఓపెన్‌.. న‌మోదు చేసుకోండిలా
ప్రధాని మోదీ ఏటా నిర్వహించే ‘ప‌రీక్షా పే చ‌ర్చ’కు దరఖాస్తు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జనవరి 14 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మొద‌ట‌ https://innovateindia1.mygov.in వెబ్‌సైట్‌కు వెళ్లి Participate now అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ క్యాట‌గిరీని ఎంచుకొని పూర్తి పేరు, ఫోన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయండి. ఫామ్ నింపి, స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తి అయినట్టే.

தொடர்புடைய செய்தி