ఐఐటీ రూర్కీ మెస్‌లోని ఆహారంపై ఎలుకలు

64பார்த்தது
ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీలోని హాస్టల్‌ మెస్‌ కిచెన్‌లోని ఆహారంపై ఎలుకలు తిరుగడాన్ని విద్యార్థులు గమనించారు. దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం భోజనం కోసం క్యాంపస్‌లోని రాధా-కృష్ణా భవన్ మెస్‌కు కొందరు విద్యార్థులు వెళ్లారు. హాస్టల్ వంట గదిలోని కుక్కర్‌తోపాటు పలు పాత్రల్లో ఎలుకలు ఉండటాన్ని చూశారు. కలుషిత, పాడైన ఆహారాన్ని తమకు అందించడంపై నిరసన తెలిపారు.

தொடர்புடைய செய்தி