రిమాండ్ కు ద్విచక్ర వాహనాల దొంగలు

66பார்த்தது
రిమాండ్ కు ద్విచక్ర వాహనాల దొంగలు
జల్సాలకు అలవాటు పడి వైన్స్ షాప్స్ ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు షాద్ నగర్ పట్టణ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. వారి పేర్లు శ్రీశేలం, బీష్వ రాజు గా తెలిపారు.

தொடர்புடைய செய்தி