విద్యార్థినీ విద్యార్థులకు క్రీడలే కీలకం: ఎమ్మెల్యే

84பார்த்தது
విద్యార్థినీ విద్యార్థులకు చదువులతో పాటు క్రీడలు ఎంతో ప్రాముఖ్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించె ఆటల పోటీల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని కమ్మదనం గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగిన క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే, శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி