అధికారులకు షాద్‌నగర్ ఎమ్మెల్యే ఆదేశం

51பார்த்தது
వినాయక నవరాత్రుల సందర్భంగా నిమజ్జన కార్యక్రమం భక్తులు అంగరంగ వైభవంగా చేపడతారని వారికి ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దని పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఫరూక్ నగర్ బొబ్బిలిచెరువును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక ఏసిపి రంగస్వామి, సీఐ విజయ్ కుమార్, పట్టణ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు.

தொடர்புடைய செய்தி