షాద్ నగర్: పల్లెల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

52பார்த்தது
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పట్టణంలో గూడూరు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మొదటి బహుమతి రూ. 10,116/-స్వప్నకు అందించగా రెండో బహుమతి రూ. 5,116 పల్లవి శారదకు అందించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేశారు. సహజత్వం కోల్పోకుండా సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி