హెచ్ఎండిఎ కమిషనర్‌కు ఎమ్మెల్యే వినతి

76பார்த்தது
హెచ్ఎండిఎ కమిషనర్‌కు ఎమ్మెల్యే వినతి
హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను కలిసి షాద్ నగర్ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా ప్రయత్నించాలన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ సదరు అధికారికి వినతి పత్రాన్ని అందజేస్తూ కోరినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி