ఆనకట్టను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

65பார்த்தது
ఆనకట్టను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
నిజాం కాలంలో నిర్మించిన నీటి వనరులను కాపాడి భూగర్భ జలాల తోడ్పాటుకు దోహదపడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పోలీట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు ప్రభుత్వాన్ని కోరారు. ఫరూక్ నగర్ మండలంలోని భీమారం ఆనకట్టను ఆదివారం సాయంత్రం స్థానిక మాజీ ఎమ్మెల్యే టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు తదితర టిడిపి స్థానిక నేతల బృందంతో కలిసి పరిశీలించారు.

தொடர்புடைய செய்தி