రైతు రుణమాఫీ ధర్నా.. హాజరైన మాజీ స్పీకర్

51பார்த்தது
షాద్ నగర్ పట్టణంలో గురువారం జరిగిన రైతు రుణమాఫీ ధర్నాకు మాజీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి మధుసూదనాచారి ప్రసంగిస్తూ. ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, సాగు, తాగు నీటికి నోచుకోక, అవమానాలకు, అన్యాయాలకు గురైన ఆనాటి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పట్టిన దుర్గతి అని వివరించారు.

தொடர்புடைய செய்தி