తెలంగాణ తల్లికి మాజీ ఎమ్మెల్యే పాలాభిషేకం

61பார்த்தது
తెలంగాణ తల్లికి మాజీ ఎమ్మెల్యే పాలాభిషేకం
తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా షాద్ నగర్ నియోజకవర్గ కొత్తూర్ వై. జంక్షన్ లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி