రూ. 700 కోట్ల మోసం.. సీసీఎస్ ఎదుట ఆందోళన

85பார்த்தது
అధిక వడ్డీల పేరుతో డీకే జెడ్ టెక్నాలజీస్ మోసం చేసిందంటూ బాధితులు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్‌లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని రూ. 700 కోట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయారు.

தொடர்புடைய செய்தி