ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

55பார்த்தது
ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్‌ చేశారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు స్పందిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సత్యనారాయణ అధ్యక్షతన కుల గణన అంశంలో హైకోర్టు తీర్పు - మేనిఫెస్టో అమలుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన షెడ్యూల్డ్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி