మియాపూర్ డివిజన్ పరిధి నడిగడ్డ తండాలో ఆదివారం తీజ్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు
తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ జరుపుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు.