నిమజ్జనానికి భారీ బందోబస్తు: సీపీ

77பார்த்தது
నిమజ్జనానికి భారీ బందోబస్తు: సీపీ
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 25వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గణేశ్ పండగ సందర్భంగా నగరవ్యాప్తంగా భారీఎత్తున స్వామివారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. చిన్నపెద్ద విగ్రహాలు కలిపి మెుత్తం లక్షల్లో ఉండే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி