భాగ్యనగరంలో తేలిక పాటి వర్షం

68பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి , చందానగర్ పరిసర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం నుండి తేలికపాటి వర్షం కొరుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. అకాల వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు రోడ్లన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్వతీసుకుని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி