రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం

68பார்த்தது
రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మల్కం చెరువు వద్ద వేగంగా వెళ్తున్న ఆటో.. ముందున్న బైక్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రత్నాభాయ్ (43) అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందింది. అలాగే ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దుర్గేశ్వరి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி