రెచ్చగొట్టే వారిని అణిచివేయండి: మంత్రి పొన్నం

60பார்த்தது
రెచ్చగొట్టే వారిని అణిచివేయండి: మంత్రి పొన్నం
ఐక్యతకు హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్‌ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி