యూ ట్యూబర్లపై సీఎం ఘాటు వ్యాఖ్యలు

57பார்த்தது
ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరుదే ఎక్కువైందని, ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు. ఎక్కడపడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమన్నా అంటే చూశారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు. జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి. వాళ్లు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ ఆదివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

தொடர்புடைய செய்தி